ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర

ABN, First Publish Date - 2021-11-17T13:35:38+05:30

రాజధాని రైతుల మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. రాజధాని అమరావతి కోసం న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రాజధాని రైతుల యాత్రను చేపట్టారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: రాజధాని రైతుల మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. రాజధాని అమరావతి కోసం న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రాజధాని రైతుల యాత్రను చేపట్టారు. ప్రకాశం జిల్లాలో పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండేపి నియోజకవర్గాలల్లో పాదయాత్ర కొనసాగింది. మహాపాదయాత్ర నేడు కందుకూరు నుండి గుడ్లూరు వరకు 16 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. రాజధాని రైతులకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు 191.8 కిలోమీటర్ల మేర ముందుకు సాగింది.

Updated Date - 2021-11-17T13:35:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising