ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి నాశనమే ధ్యేయంగా పాలన

ABN, First Publish Date - 2021-06-19T09:13:50+05:30

అమరావతిని నాశనం చేయటమే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఉద్యమం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

549వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు, మహిళలు


తుళ్లూరు, జూన్‌ 18: అమరావతిని నాశనం చేయటమే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఉద్యమం శుక్రవారంతో 549వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు ముక్కలాటతో అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని సీఎం జగన్‌రెడ్డి చూస్తున్నారన్నారు. పాలకులు మారితే రాజధాని మారదన్నారు. తాము చేసే ఉద్యమం ధర్మబద్ధమైనదని, న్యాయమైనదని, పాలకులే అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంటే అణగదొక్కారన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.

Updated Date - 2021-06-19T09:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising