ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-01-14T09:03:48+05:30

అప్పులు మరో రైతును బలితీసుకున్నాయి. విజయనగరం జిల్లా జామికి చెందిన రైతు పిల్లా ఎర్నాయుడు(28) వేరొకరికి చెందిన ఎకరా 50సెంట్ల పొలంలో కూరగాయలు, చెరుకు సాగుచేస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌ (జామి) జనవరి 13: అప్పులు మరో రైతును బలితీసుకున్నాయి. విజయనగరం జిల్లా జామికి చెందిన రైతు పిల్లా ఎర్నాయుడు(28)  వేరొకరికి చెందిన ఎకరా 50సెంట్ల పొలంలో కూరగాయలు, చెరుకు సాగుచేస్తున్నాడు. కొన్నేళ్లుగా వ్యవసాయం కలసి రాకపోయినా వేరే పని చేయలేక సాగునే నమ్ముకున్నాడు. పెట్టుబడి కోసం రూ.10లక్షలు అప్పుతెచ్చాడు. ఈ ఏడాది పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అప్పుల బాధకు తోడు... కుటుంబ పోషణ భారం కావడం, మరోవైపు తల్లికి  వైద్యం చేయించలేకపోతున్నాననే బాధ కూడా ఆయన్ను వెంటాడింది. మనస్తాపంతో మంగళవారం  పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. చుట్టుపక్కల వారు గమనించి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.  

Updated Date - 2021-01-14T09:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising