ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రముఖ కవి మద్దా సత్యనారాయణ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-03-19T13:31:59+05:30

జిల్లాకు చెందిన ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ పురుగుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: జిల్లాకు చెందిన ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ  పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. సత్యనారాయణ స్వస్థలం కరప మండలం గురజనాపల్లి. ఈయన పలు రచనలు చేశారు. పెద్దల మాట చద్దిమూట, మద్దా వారి మణిపూసలు, తరువోజ, బధిరుడు, పదవులున్నోళ్లకు పసుపు కుంకుమలు, ఆశాజ్యోతి అంబేడ్కర్‌, నల్లధనంపై వేటు తదితర రచనలను సత్యనారాయణ చేశారు.


 సత్యనారాయణ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేశారు. ఒకవైపు రచనలు చేస్తూనే మరోవైపు అక్షర సత్య సేవా సంస్థను నెలకొల్పారు. దీని ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు చేశారు. కుటుంబంలో జరిగిన గొడవల కారణంగా ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కుటుంబసభ్యులు కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలిచారు. అక్కడి చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందారు.

Updated Date - 2021-03-19T13:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising