ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రుయా’లో వాస్తవాలు చెప్పాలి: ఏపీసీఎల్సీ

ABN, First Publish Date - 2021-05-15T09:41:31+05:30

తిరుపతిలోని రుయా హాస్పటల్‌ ఘటనలో మృతుల సంఖ్యపై వాస్తవాలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు వి.చిట్టిబాబు, కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిడుగురాళ్ల, మే14: తిరుపతిలోని రుయా హాస్పటల్‌ ఘటనలో మృతుల సంఖ్యపై వాస్తవాలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు వి.చిట్టిబాబు, కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌లు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వాస్తవ మరణాలకు, అధికారుల లెక్కలకు ఎంతో వ్యత్యాసం ఉందని, ఇటువంటి ఘోరం జరిగినప్పుడు వాస్తవాలు బయటకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు తెలిపిన మృతుల సంఖ్య ఒకలా ఉంటే... ప్రతిపక్షాలు చిరునామాలతోసహా ఇచ్చిన మృతుల జాబితాలు మరోలా ఉందని... వీటిలో ఏది వాస్తవమో తెలపాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-15T09:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising