ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దేవినేని’ కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు

ABN, First Publish Date - 2021-05-08T08:44:20+05:30

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ చేసిన అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ చేసిన అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. పిటిషనర్‌ విషయంలో అరె్‌స్టతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌.రఘునందనరావు శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఉమ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

Updated Date - 2021-05-08T08:44:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising