‘ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అడ్డుకోండి’
ABN, First Publish Date - 2021-04-23T10:35:01+05:30
‘‘ప్రైవేటు ఆస్పత్రులు రోగుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాయి. కరోనా పేషంట్ల నుంచి లక్షలు లక్షలు దోచుకుంటున్నాయి.
‘‘ప్రైవేటు ఆస్పత్రులు రోగుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాయి. కరోనా పేషంట్ల నుంచి లక్షలు లక్షలు దోచుకుంటున్నాయి. ప్రైవేటు వైద్యుల దోపిడీని ప్రభుత్వం అడ్డుకోవాలి’’ అని ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది.
Updated Date - 2021-04-23T10:35:01+05:30 IST