ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కష్టకాలంలో మైలవరం మాజీ ఎమ్మెల్యే దాతృత్వం

ABN, First Publish Date - 2021-05-21T02:41:07+05:30

కరోనా మహమ్మారి సోకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా : కరోనా మహమ్మారి సోకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు తమ వంతు సాయం అందించాలని ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. తమకు తోచినంతగా సాయం చేసి మానవత్వం చాటుకుంటున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మైలవరం మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్ బాబు కూడా సాయం దాతృత్వం చాటుకున్నారు. రాబోయే 3 సంవత్సరాల పెన్షన్ 10 లక్షల 80 వేల రూపాయిలను కరోనా బాధితుల కోసం ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యేగా గతంలో పని చేసినందుకుగాను తనకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తూ రెండు రోజుల్లో స్పీకర్, కార్యదర్శులను కలిసి లేఖ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అందరూ మానవత్వంతో స్పందించాలని ఈ సందర్భంగా జ్యేష్ట తెలిపారు.

Updated Date - 2021-05-21T02:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising