ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలి: ఎల్వీ సుబ్రమణ్యం

ABN, First Publish Date - 2021-01-24T03:17:28+05:30

ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా విధుల్లో పాల్గొనాలని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పిలుపు నిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా విధుల్లో పాల్గొనాలని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పిలుపు నిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ పనిచేయాలన్నారు. ఉద్యోగులు ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వాన్ని, ఎస్ఈసీని నిర్భయంగా అడిగి తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-24T03:17:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising