ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటి వరకూ టీటీడీ పరిధిలోకి 32 ఆలయాలు: ఈవో జవహర్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-03-05T17:07:48+05:30

తిరుమల: ఇప్పటి వరకూ టీటీడీ పరిధిలోకి 32 ఆలయాలు రానున్నాయని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ఇప్పటి వరకూ టీటీడీ పరిధిలోకి 32 ఆలయాలు రానున్నాయని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలను.. ఇకపై టీటీడీ పరిధిలోకి తీసుకోబోమన్నారు. గోవు పంచకవ్య పదార్థాలతో 100 ఉత్పత్తుల తయారీకి రంగం సిద్ధమైందన్నారు. వచ్చే ఆదాయాన్ని గో సంరక్షణ పథకానికి వినియోగిస్తున్నామని టీటీడీ ఈవో వెల్లడించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయాలకు అవసరమైతే నిధులు ఇస్తామని ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.


Updated Date - 2021-03-05T17:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising