ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెట్టింగ్ వ్యసనానికి ఇంజనీరింగ్ విద్యార్థి బలి

ABN, First Publish Date - 2021-02-28T01:05:50+05:30

బెట్టింగులకు పాల్పడి తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: బెట్టింగులకు పాల్పడి తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. ఈ దారుణ సంఘటన జిల్లాలోని కుప్పంలో జరిగింది. పట్టణానికి చెందిన కిరణ్‌ ఇంజనీరింగ్ చదవుతున్నాడు. సోషల్ మీడియలో వస్తున్న బెట్టింగ్ ప్రకటనలకు ఆకర్షితుడయ్యాడు. బెట్టింగ్‌ల వ్యసనానికి బానిసగా మారాడు. దీంతో వివిధ బెట్టింగ్‌ల్లో డబ్బులు పెట్టాడు. తెలిసిన వారి దగ్గరా అప్పులు చేశాడు. అయితే అనుకున్నంత సంపాదన రాలేదు. దీంతో అప్పులపాలై ఆ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని శాంతిపురం మండలం రాళ్లబుదుగురుకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బసవరాజు కుమారుడిగా గుర్తించారు. బెట్టింగ్‌లతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఇన్‌స్టాగ్రాంలో చనిపోయే ముందు కిరణ్ పోస్ట్‌ చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-28T01:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising