ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ మీటర్లకు శవయాత్ర!

ABN, First Publish Date - 2021-10-19T08:08:51+05:30

రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా నెల్లూరు టీడీపీ నాయకులు సోమవారం వినూత్న నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నెల్లూరులో టీడీపీ నేతల వినూత్న నిరసన


నెల్లూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా నెల్లూరు టీడీపీ నాయకులు సోమవారం వినూత్న నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్‌ మీటర్లకు పాడికట్టి పొర్లుకట్ట నుంచి పెన్నా నది వరకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం మీటర్లను పెన్నా నదిలో జలసమాధి చేశారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T08:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising