ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్ఆర్ఐ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

ABN, First Publish Date - 2021-12-04T02:22:08+05:30

ఫెమా ఉల్లంఘనల కేసులో ఎన్ఆర్ఐ ఆస్తులు ఈడీ జప్తు చేసింది. లాండ్రీ స్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ మల్లాది రఘుబాబు భూములు జప్తు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఫెమా ఉల్లంఘనల కేసులో ఎన్ఆర్ఐ ఆస్తులు ఈడీ జప్తు చేసింది. లాండ్రీ స్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ మల్లాది రఘుబాబు భూములు జప్తు చేశారు. విశాఖ జిల్లాలో 1.76 కోట్ల విలువైన 4.26 ఎకరాల వ్యవసాయ భూమి జప్తు చేశారు. లాండ్రీ స్పాట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈడీ అధికారులు రూ.21.96 లక్షల జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వీకరించినట్లు అభియోగం పోపారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2.66 కోట్లు స్వీకరించినట్లు అభియోగం పోపారు.

Updated Date - 2021-12-04T02:22:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising