ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారపార్టీదంతా మోసం

ABN, First Publish Date - 2021-07-27T06:26:55+05:30

ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీసీ ఎన్నికల హామీలను పక్కన పెట్టి ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల

మండపేట, జూలై 26: ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీసీ ఎన్నికల హామీలను పక్కన పెట్టి ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆరోపించారు. పింఛను రూ.3వేలు చేస్తామని ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు.  టీడీపీ రాయవరం మండల శాఖ సమావేశం అధ్యక్షుడు కొప్పిరెడ్డి మాధవరావు అధ్యక్షతన సోమవారం మండపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ అమలాపురం పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడు వైఆర్కే పరమహంస, రాయవరం మండల శాఖ ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, మాజీ జడ్పీటీసీ కర్రి వెంకటకృష్ణారెడ్డి, కాదా ప్రభాకరరావు, గ్రామ కమిటీల అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-27T06:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising