ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో దళితులపై పెరిగిన దాడులు

ABN, First Publish Date - 2021-09-19T05:28:40+05:30

వైసీపీ పాలన వచ్చిన నాటినుంచి దళితులపై దా డులు పెరిగిపోయాయని రాష్ట్ర మాలమహానాడు నాయకుడు నల్లా చిన్నారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మాలమహానాడు రాష్ట్ర నాయకుడు చిన్నారావు 

అనపర్తి, సెప్టెంబరు 18: వైసీపీ పాలన వచ్చిన నాటినుంచి దళితులపై దా డులు పెరిగిపోయాయని రాష్ట్ర మాలమహానాడు నాయకుడు నల్లా చిన్నారావు అన్నారు. అనపర్తిలోని కళావేదిక ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీతానగరం మండలంలో గతేడాది దళిత యువకుడికి శిరోముండనం, ఇటీవల దళిత అధ్యాపకుడు దీపక్‌పై దాడి ఘటనల వెనుక ఎమ్మెల్యే జక్కంపూడి, ఆయన అనుచరుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. దీపక్‌పై దాడి కేసులో జక్కంపూడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వారంలో చర్యలు చేపట్టక పోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాలమహానాడు నాయకుడు గారా తాతారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising