ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొల్లవిల్లిలో భార్యాభర్తలు మృతి

ABN, First Publish Date - 2021-05-09T07:41:57+05:30

ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో భార్యాభర్తలు కరోనాతో మృతి చెందారు.

సలాది కృష్ణారావు (ఫైల్‌ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప్పలగుప్తం, మే 8: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో భార్యాభర్తలు కరోనాతో మృతి చెందారు. దీంతో గ్రామంలో ఇప్పటివరకు ఉన్న మృతుల సంఖ్య 11కు చేరింది. ఫోటో స్టూడియో యజమాని, ఫోటోగ్రాఫర్స్‌ సంక్షేమ సంఘం జిల్లా సభ్యుడు సలాది కృష్ణారావు, భార్య వెంకటలక్ష్మి కరోనాతో అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. వీరి ఐదేళ్ల కుమారుడు అమ్మనాన్నల కోసం ఎదురు చూడడం అందరి హృదయాలను కదిలిస్తోంది. వారం రోజుల కిందట కృష్ణారావు అన్న నాగబాబు కరోనాతో మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.



Updated Date - 2021-05-09T07:41:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising