ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలంటీర్‌ అదృశ్యంపై కేసు

ABN, First Publish Date - 2021-03-02T05:58:13+05:30

కోటనందూరు, మార్చి1: కోటనందూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామానికి చెందిన వలంటీర్‌ అదృశ్యం కేసు నమోదై ం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటనందూరు, మార్చి1: కోటనందూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామానికి చెందిన వలంటీర్‌ అదృశ్యం కేసు నమోదై ంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పసగడుగుల శ్రావణి జ్యోతి (20) వల ంటీర్‌గా పనిచేస్తోంది. గతనెల 25న డ్యూటీకి పంచాయతీకి వెళ్తున్నానని ఇంటి దగ్గర చెప్పింది. డ్యూటీకి రాలేదని పంచాయతీ సిబ్బంది జ్యోతి తండ్రి కృష్ణబా బుకు ఫోన్‌చేసి చెప్పారు. దీంతో అప్పటి నుంచి బం ధువులు, ఇతర ప్రాంతాలకు వెళ్లి వెతకగా కనిపించకపోవడంతో సోమవారం కోటనందూరు పోలీస్‌ స్టేషన్లో కృష్ణబాబు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అశోక్‌  తెలిపారు. 

Updated Date - 2021-03-02T05:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising