ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీరేశ్వరస్వామికి లక్ష పత్రి పూజ

ABN, First Publish Date - 2021-05-10T05:56:45+05:30

మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి ఆదివారం లక్షపత్రి పూజ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐ.పోలవరం, మే 9: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి ఆదివారం లక్షపత్రి పూజ నిర్వహించారు. మాస శివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకుని స్వామివారికి లక్ష మారేడుదళాలతో అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగాభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి లక్షపత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ చైర్మన్‌ పెన్మెత్స వాసురాజు, ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అర్చకులు ఉండి దత్తుశర్మ, కిషోర్‌శర్మ  పాల్గొన్నారు.


Updated Date - 2021-05-10T05:56:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising