ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకన్న అన్నదాన ట్రస్టుకు రూ.1.14లక్షల విరాళం

ABN, First Publish Date - 2021-01-27T06:45:37+05:30

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు మండపేటకు చెందిన గంటా అగస్త్యరాజు(శివ), శైలజ దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, జనవరి 26: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు మండపేటకు చెందిన గంటా అగస్త్యరాజు(శివ), శైలజ దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరుకు చెందిన వేమన జగడేశ్వరరావు, పద్మావతి దంపతులు రూ.14వేలు విరాళం అందించారు. దాతలకు  చైర్మన్‌ రమేష్‌రాజు స్వామివారి చిత్రపటం, తీర్థ,ప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2021-01-27T06:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising