ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాడపల్లి వెంకన్న ఆలయం మూసివేత

ABN, First Publish Date - 2021-04-21T05:47:08+05:30

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని బుధవారం నుంచి ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆత్రేయపురం, ఏప్రిల్‌ 20: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని బుధవారం నుంచి ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. కరోనా మహమ్మారి విస్తరించడంతో ఆలయంలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కరోనా లక్షణాలు కనిపించాయి. వారికి దగ్గరగా పనిచేసిన మరికొంతమంది సిబ్బంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో 21 నుంచి 25 వరకు ఐదు రోజులపాటు ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు. 22 నుంచి జరిగే స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు రద్దు చేస్తామని ఈవో తెలిపారు. 23వ తేదీ శుక్రవారం జరగనున్న కల్యాణోత్సవం కేవలం అర్చకస్వాముల సమక్షంలో అంతరాలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్వామివారి అన్నప్రసాదం, కేశఖండనశాల నిలుపుదల చేశామన్నారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయాలు చేపడతామని ఈవో తెలిపారు. 

Updated Date - 2021-04-21T05:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising