ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాడపల్లి స్వామివారి హుండీల ఆదాయం రూ.38.27లక్షలు

ABN, First Publish Date - 2021-12-09T05:26:10+05:30

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో హుండీల ఆదాయాన్ని పర్యవేక్షణాధికారులు పీవీవీఎస్‌ కామేశ్వరరావు, చింతలపూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం లెక్కించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, డిసెంబరు 8: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో హుండీల ఆదాయాన్ని పర్యవేక్షణాధికారులు పీవీవీఎస్‌ కామేశ్వరరావు, చింతలపూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం లెక్కించారు. 28 రోజులకు ప్రధాన హుండీల ద్వారా రూ.32,67,071, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.5,60,290 మొత్తం రూ.38,27,361 ఆదాయం లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. బంగారం 8 గ్రాములు, వెండి 263 గ్రాములు లభించిందన్నారు. విశ్వేశ్వరస్వామి హుండీ ఆదాయం 28 రోజులకు రూ.73,759 లభించింది. లెక్కింపులో చైర్మన్‌ రమేష్‌రాజు, ధర్మకర్తలు పి.సురేష్‌రాజు, ఏపుగంటి కనకారావు, శెనగన సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising