ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ కొనుగోలులో మీనమేషాలు

ABN, First Publish Date - 2021-05-09T07:31:53+05:30

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోందని, దేశంలో కరోనా వైరస్‌ అధి కంగా ఉన్న 30 జిల్లాల్లో ఏపీలోని 8 జిల్లాలు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని మాజీ ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి(కూర్మాపురం అబ్బు) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయవరం, మే 8: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోందని, దేశంలో కరోనా వైరస్‌ అధి కంగా ఉన్న 30 జిల్లాల్లో ఏపీలోని 8 జిల్లాలు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని మాజీ ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి(కూర్మాపురం అబ్బు) అన్నారు. శనివారం కూర్మాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంపూర్ణ వ్యాక్సినేషన్‌ ద్వారానే కరోనా కట్టడి సాధ్యమవుతుందన్నారు. వ్యాక్సిన్‌ కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ వైసీపీ సర్కారు మీనమేషాలు లెక్కపెడుతూ అలసత్వ ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అలసత్వం విడనాడి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా చేపట్టి, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

Updated Date - 2021-05-09T07:31:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising