ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాక్సింగ్‌ పోటీల విజేతలకు బంగారు పతకాలు

ABN, First Publish Date - 2021-03-01T06:29:34+05:30

అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో మండలానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామిడికుదురు, ఫిబ్రవరి 28: అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో మండలానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. నేపాల్‌లో ఈనెల24 నుంచి 28 వరకు జరిగిన పోటీల్లో అప్పనపల్లి గ్రామానికి చెందిన బొంతు గీతిక 90కిలోల విభాగంలో, మామిడికుదురుకు చెందిన బోయి అర్జున్‌ 50కిలోల విభాగంలో బంగారు పతకాలు సాధించినట్టు కోచ్‌ బొంతు మధుకుమార్‌ తెలిపారు. వారు నవయువ క్రీడాయువజన సేవాసంఘం ద్వారా కోచ్‌ మధుకుమార్‌ వద్ద శిక్షణ పొందుతున్నారు. విద్యార్థులను అమలాపురం ఎంపీ చింతా అనురాధ, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తదితరులు అభినందించారు.

Updated Date - 2021-03-01T06:29:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising