ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు

ABN, First Publish Date - 2021-02-06T06:40:25+05:30

ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ఆదిత్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, ఫిబ్రవరి 5: ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ఆదిత్య అన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో టూరిజం, గిరిజన సంక్షేమశాఖ, పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలశాఖ ఇంజనీర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మారేడుమిల్లి, వై.రామవరం ఎగువ ప్రాంతాల్లో పర్యాటక ప్రారతాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకం ద్వారా వచ్చిన ఆదాయంలో 10శాతం గిరిజనాభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. గిరిజనులకు శిక్షణనిచ్చి గైడర్స్‌గా ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. గండిపోశమ్మ ఆలయం వేరొకచోట ఏర్పాటుకు పంచాయతీ తీర్మానం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలలో 13 దేవాలయాలు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ రీజినల్‌ డైరెక్టరు టీఈఎం రాజు, డీఎం టి.వీరనారాయణ, డీటీ పి.వెంకటాచలం, ఏపీవో పీవీఎస్‌ నాయుడు, ఎస్‌వో వెంకటేశ్వర్లు, ఈఈలు పి.రమాదేవి, సత్యనారాయణ, డీఈలు పీవీరాజు, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T06:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising