ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని సచివాలయ ఉద్యోగి మృతి

ABN, First Publish Date - 2021-06-21T08:10:50+05:30

గొల్లప్రోలు-పిఠాపురం రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఆది వారం మధ్యాహ్నం సచివాలయ ఉద్యోగి మరణించాడు. పిఠాపురం పట్టణంలోని కృష్ణుని గుడి వద్ద నివాసముంటున్న మొల్లి మణికంఠ 3వవార్డు సచివాలయంలో ఎమినిటీస్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం/తుని, జూన్‌ 20: గొల్లప్రోలు-పిఠాపురం రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఆది వారం మధ్యాహ్నం సచివాలయ ఉద్యోగి మరణించాడు. పిఠాపురం పట్టణంలోని కృష్ణుని గుడి వద్ద నివాసముంటున్న మొల్లి మణికంఠ 3వవార్డు సచివాలయంలో ఎమినిటీస్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఇంటినుంచి బయటకు వెళ్లిన అతను రైలు పట్టా లపై విగతజీవిగా పడి ఉన్నాడన్న సమాచారంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగారు.  రైలు పట్టాలు దాటుతుండగా విశాఖనుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు ఢీకొని మణికంఠ మరణించినట్లు తుని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. అతడికి ఇటీవల వివాహం నిశ్చమైనట్లు కొద్ది రోజుల్లో ముహూర్తం పెట్టుకోవాలని అనుకుంటుండగా ఇలా జరగడం అతని కుటుంబసభ్యులను కలచివేస్తోంది. తుని రైల్వే ఎస్‌ఐ అబ్ధుల్‌ మారుపు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-21T08:10:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising