ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు రత్నగిరికి మిజోరం గవర్నర్‌ హరిబాబు రాక

ABN, First Publish Date - 2021-10-24T07:05:50+05:30

సత్యదేవుడి సన్నిధికి ఆదివారం ఉదయం మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు తన కుటుంబ సభ్యులతో విచ్చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, అక్టోబరు 23 : సత్యదేవుడి సన్నిధికి ఆదివారం ఉదయం మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు తన కుటుంబ సభ్యులతో విచ్చేయనున్నారు. స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఆయన రాక సందర్భంగా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. దేవస్థానం పీఆర్వో కొండలరావు గవర్నర్‌ రాక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2021-10-24T07:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising