ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అగ్రి’ బాధితులను ఆదుకోవడంలో విఫలం

ABN, First Publish Date - 2021-08-26T05:25:42+05:30

తొండంగి, ఆగస్టు 25: అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు విమర్శించారు. ఒంటిమామిడిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రూ.20వేలలోపు డిపాజిట్‌ చే

ఒంటిమామిడిలో విలేకర్లతో మాట్లాడుతున్న యనమల కృష్ణుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ తుని ఇన్‌చార్జి యనమల కృష్ణుడు

తొండంగి, ఆగస్టు 25: అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు విమర్శించారు. ఒంటిమామిడిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రూ.20వేలలోపు డిపాజిట్‌ చేసినవారు 6లక్షలమంది ఉండగా 4లక్షలమందికి మాత్రమే సహాయం అందించడం ద్వారా మిగిలినవారి గొంతు కోసినట్లయిందన్నారు. సీఎం జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ సొంతవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిం చారు. సమావేశంలో తెలుగు రైతు కార్యనిర్వహక కార్యదర్శి పేకేటి హరికృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు కోడా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-26T05:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising