ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి

ABN, First Publish Date - 2021-01-27T06:16:56+05:30

గొల్లప్రోలు, జనవరి 26: పదవిలో ఉండగా అందించిన సేవలు, అమలు చేసిన కార్యక్రమాలే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని, అందుకు దివంగత మాదేపల్లి రంగబాబు నిదర్శనమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ అన్నారు. పిఠాపురం ఏఎంసీ మాజీ చైర్మన్‌ రంగబా

గొల్లప్రోలులో పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే వర్మ

గొల్లప్రోలు, జనవరి 26: పదవిలో ఉండగా అందించిన సేవలు, అమలు చేసిన కార్యక్రమాలే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని, అందుకు దివంగత మాదేపల్లి రంగబాబు నిదర్శనమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ అన్నారు. పిఠాపురం ఏఎంసీ మాజీ చైర్మన్‌ రంగబాబు జయంతి సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహానికి వర్మ, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు దుస్తులు పంపి ణీ చేశారు. రంగబాబు ఆశయ సాధనకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పాటు అందించాలని వర్మ కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T06:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising