ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తలసేమియా బాధితులకు అండగా ఉండండి

ABN, First Publish Date - 2021-07-30T06:34:41+05:30

తలసేమియా బాధితులకు అండగా ఉండాలనే లక్ష్యంతో కాకినాడ సేవాసమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇన్‌చార్జి కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ చెప్పారు. రక్తదాన శిబిర పోస్టర్‌ను గురువారం ఆయన తన చాంబర్‌లో ఆవిష్కరించారు.

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రతిఒక్కరూ రక్తదానం చేయండి: ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ లక్ష్మీశ పిలుపు

భానుగుడి(కాకినాడ), జూలై 29: తలసేమియా బాధితులకు అండగా ఉండాలనే లక్ష్యంతో కాకినాడ సేవాసమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇన్‌చార్జి కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ చెప్పారు. రక్తదాన శిబిర పోస్టర్‌ను గురువారం ఆయన తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తనిల్వలు తగ్గుతున్నాయనే విషయాన్ని యువత దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతీ నెల రక్తం అవసరమవుతుందని, చిన్నారులను ఆదుకోవడం కోసం ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొనాలన్నారు. సేవా సమితి సభ్యులు హసన్‌షరీఫ్‌, అలీమ్‌, నవసుందర్‌, ఆసిఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T06:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising