ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్వామీ.. దర్శనమేదీ’ కథనంపై ఆరా

ABN, First Publish Date - 2021-10-22T06:13:53+05:30

సత్యదేవుడి దర్శనానికి భక్తులను కొవిడ్‌ ఆంక్షల పేరుతో సాయంత్రం 5.30 వరకే పరిమితం చేయడంపై ‘స్వామీ.. దర్శనమేదీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన కథనంపై దేవదాయ కమిషనర్‌ ఆరా తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ అనుమతి లేదంటూ వివరణ

అన్నవరం, అక్టోబరు 21: సత్యదేవుడి దర్శనానికి భక్తులను కొవిడ్‌ ఆంక్షల పేరుతో సాయంత్రం 5.30 వరకే పరిమితం చేయడంపై ‘స్వామీ.. దర్శనమేదీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన కథనంపై దేవదాయ కమిషనర్‌ ఆరా తీశారు. దీనిపై దేవస్థానం ఈవో త్రినాథరావు వివరణ ఇచ్చినట్టు సమాచారం. జిల్లా కలెక్టర్‌ అనుమతికోసం ఎదురుచూస్తున్నామని, ఆదేశాలు వచ్చిన వెంటనే యథావిధిగా రాత్రి 9 గంటల వరకు అనుమతించేందుకు సిద్ధంగా ఉండడంతోపాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్టు ఈవో కార్యాలయం నుంచి దేవదాయ కమిషనర్‌ కార్యాలయానికి మెయిల్‌ చేసినట్టు తెలిసింది.



Updated Date - 2021-10-22T06:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising