ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్దతు ధర అందేలా చూడండి

ABN, First Publish Date - 2021-05-11T04:42:48+05:30

రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని రామచంద్రపురం ఆర్డీవో సింధు ఆదేశించారు. దంగేరు రైతు భరోసా కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కె.గంగవరం, మే 10: రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని రామచంద్రపురం ఆర్డీవో సింధు ఆదేశించారు. దంగేరు రైతు భరోసా కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. తేమ శాతం పరీక్షించే యంత్రాల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయకుడు కర్రి శ్రీరామచంద్రమూర్తి, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising