ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలమూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఏసీబీ దాడులు

ABN, First Publish Date - 2021-02-26T06:41:38+05:30

అవినీతి నిరోధక శాఖ దాడులతో ఆలమూరు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ దద్దరిల్లింది. ఏసీబీ రాజమహేంద్రవరం డీఎస్పీ పి.రామచంద్రరావు నేతృత్వంలో దాదాపు 30 మంది అధి కారులు ప్రత్యేక వాహనాల్లో వచ్చి పలు రికార్డులను పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డీఎస్పీ ఆధ్వర్యంలో 30 మంది అధికారుల సోదాలు 

ఆలమూరు, ఫిబ్రవరి 25: అవినీతి నిరోధక శాఖ దాడులతో ఆలమూరు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ దద్దరిల్లింది. ఏసీబీ రాజమహేంద్రవరం డీఎస్పీ పి.రామచంద్రరావు నేతృత్వంలో దాదాపు 30 మంది అధి కారులు ప్రత్యేక వాహనాల్లో వచ్చి పలు రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలో ఇటీవల భారీ అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టు భావిస్తున్నారు. ఇటీవలి పలు గ్రామాల్లో వేసిన కొత్త విద్యుత్‌ లైన్లతోపాటు కొత్త కనెక్షన్లపై విచారణ నిర్వహించారు. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు చేయనున్నట్టు సమాచారం. శుక్రవారం కూడా సోదాలు కొనసాగిస్తామని, తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.

Updated Date - 2021-02-26T06:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising