ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులతో మట్టి పనులు

ABN, First Publish Date - 2021-04-17T05:54:45+05:30

ప్రత్తిపాడు, ఏప్రిల్‌ 16: ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామంలో ఎంపీయూపీ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులతో మట్టి పనులు చేయించారు. ఇ

శరభవరం పాఠశాలలో మట్టిపనులు చేస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్తిపాడు, ఏప్రిల్‌ 16: ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామంలో ఎంపీయూపీ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులతో మట్టి పనులు చేయించారు. ఇటువంటి పనులు చేయించడం విద్యార్థుల స్వేచ్ఛ, గౌరవాలకు భంగకరమని విద్యాహక్కు చట్టం చెబుతున్నా ఈ పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై మండల విద్యాశాఖాధికారి వి.రాజబాబు సంబంధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీర్రాజును ఆరా తీయగా పాఠశాలలో నూతనంగా నిర్మించిన టాయిలెట్‌ వినియోగంలోకి తీసుకురావడానికి విద్యార్థులతో పాటు తాము పని చేసి మట్టిని తొలగించామని హెచ్‌ఎం చెప్పినట్టు ఎంఈవో తెలిపారు.

Updated Date - 2021-04-17T05:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising