ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెకండ్‌వేవ్‌ ఉధృతం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-04-08T07:18:43+05:30

కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతంగా ఉందని, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని కలెక్టర్‌ డి మురళీఽధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వొత్తుల ర్యాలీలో జిల్లా కలెక్టర్‌ మురళీఽధర్‌రెడ్డి

భానుగుడి(కాకినాడ), ఏప్రిల్‌7: కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతంగా ఉందని, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని కలెక్టర్‌ డి మురళీఽధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐఈసీ కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ నుంచి జీజీహెచ్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్‌ వాడుతూ భౌతికదూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కేవీఎస్‌ గౌరీశ్వరరావు, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-08T07:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising