ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్యదేవ నిత్యాన్నదానానికి రూ.3.15 లక్షలు విరాళాలు

ABN, First Publish Date - 2021-03-01T06:01:28+05:30

రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి ఆదివారం పలువురు దాతల నుంచి రూ.3.15 లక్షలు విరాళాలుగా సమకూరాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, ఫిబ్రవరి 28: రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి ఆదివారం పలువురు దాతల నుంచి రూ.3.15 లక్షలు విరాళాలుగా సమకూరాయి. యానానికి చెందిన బోనం శ్రీవెంకట సర్వేశ్వర అవినాష్‌ రూ.1,15,350 ఈవో త్రినాథరావు, చైర్మన్‌ రోహిత్‌లకు అందజేశారు. తణుకుకు చెందిన మరో భక్తుడు కాదంబరి సత్యవాణి రూ.1,01,000 ఈవోకు అందించారు. సంగారెడ్డికి చెందిన కె.పవన్‌కుమార్‌ రూ.లక్ష ఆలయ విభాగ ఏఈవో కృష్ణారావుకు అందజేశారు.

Updated Date - 2021-03-01T06:01:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising