ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాన పథకానికి రూ.3 లక్షలు

ABN, First Publish Date - 2021-10-18T05:51:46+05:30

రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి ఆదివారం ఇద్దరు దాతలు రూ.మూడు లక్షలు విరాళంగా సమర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, అక్టోబరు 17: రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి ఆదివారం ఇద్దరు దాతలు రూ.మూడు లక్షలు విరాళంగా సమర్పించారు. కర్నూలుకు చెందిన ఎంిసీ సత్యనారాయణ రూ.2,00,016 ఈవో త్రినాథరావుకు అందజేశారు. దీనిపై వచ్చే వడ్డీతో ప్రతీ ఏటా వైశాఖ శుద్ద ఏకాదశి రోజున అన్నదానం జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా దాతను ఈవో అభినందించారు. జిల్లాలో కూనవరానికి చెందిన కర్రి సత్తిరెడ్డి మరో లక్ష రూపాయలను సూపరింటెండెంట్‌ రమణకు అందజేశారు.

Updated Date - 2021-10-18T05:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising