ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక పాలసీ ఘోరంగా విఫలమైంది: హర్షకుమార్‌

ABN, First Publish Date - 2021-06-11T12:22:39+05:30

‘‘రాష్ట్రంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ: ‘‘రాష్ట్రంలో ఇసుక పాలసీ ఘోరంగా విఫలమయింది. సీఎం జగన్‌ ఇసుకను రెడ్ల చేతుల్లో పెట్టారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో ఇసుక దోపిడీ జరుగుతుంది’’ అని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లుగా మారి ఇసుక దోచుకున్నారన్నారు.

Updated Date - 2021-06-11T12:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising