ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలుచు పురుగులపై అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-02-01T06:03:08+05:30

సామర్లకోట, జనవరి 31: రబీ వరిసాగులో పలు ప్రాంతాల్లో కాండం తొలుచు పురుగుల వ్యా ప్తిని గుర్తించామని, వీటి నివారణకు రైతులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ వ్యవసాయ సహా య సంచాలకురాలు, సామర్లకోట వ్యవసాయ పరి శోధనాకేంద్ర అధికారి జీవీ.పద్మశ్రీ పేర్కొన్నారు.

కాండం తొలుచు పురుగును పరిశీలిస్తున్న ఏడీఏ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట, జనవరి 31: రబీ వరిసాగులో పలు ప్రాంతాల్లో కాండం తొలుచు పురుగుల వ్యా ప్తిని గుర్తించామని, వీటి నివారణకు రైతులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ వ్యవసాయ సహా య సంచాలకురాలు, సామర్లకోట వ్యవసాయ పరి శోధనాకేంద్ర అధికారి జీవీ.పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిధిలో సామర్లకోట, పెదపూడి, కాకినాడ రూరల్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాండం లోపల కణుపుల మధ్య భాగమంతా నల్లగా మారడం, ఆకులు పసుపు రంగులోకి మారడంతో పిలకలు కిందికి వాలిపోయి క్రమంగా దుబ్బు అంతా ఎండిపోతుందన్నారు. తెగులు సోకిన పొలంలో పరిశుభ్రత పాటించాలన్నారు. పైరు ఆరోగ్యంగా ఎదిగేలా పోషకాలు అందించాలన్నారు. ప్రారంభ దశలో తెగులు లక్షణాలను గుర్తించి హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. మందు (లేదా) కార్బండైజమ్‌ 1 గ్రాము మ ందు (లేదా) వాలిడామైసిన మందు ద్రావణాన్ని ఏదైనా ఒక దానిని లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజులకోసారి రెండుదఫాలు పిలకలు తడిచేవరకూ పిచికారీ చేయాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-02-01T06:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising