ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల కార్యకలాపాలు వీఆర్వోలకు అప్పగించాలి

ABN, First Publish Date - 2021-05-11T04:41:56+05:30

జీవో నెం 2 ప్రకారం సచివాలయాల కార్యకలాపాలను డీడీవోలుగా ఉన్న వీఆర్వోలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, మే 10: జీవో నెం 2 ప్రకారం సచివాలయాల కార్యకలాపాలను డీడీవోలుగా ఉన్న వీఆర్వోలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్‌ చేశారు. ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో ఎం.ప్రభాకరరావుకు వినతిప్రతం అందించారు. వలంటీర్లు వీఆర్వోలు కింద పనిచేసేలా చర్యలు చేపట్టలన్నారు.  పంచాయతీలకు సంబంధించిన పనులను మాత్రమే కార్యదర్శులతో చేయించాలన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శుల సంఘ అధ్యక్షుడు ఎంహెచ్‌ రహమాన్‌, జివివికె కుమార్‌, పివివి సత్యనారాయణ, ఎంకే అబ్బాస్‌, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising