ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

ABN, First Publish Date - 2021-12-06T04:39:40+05:30

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు పిఠాపురం పట్టణం, తాళ్లరేవు మండలం గాడిమొగకు చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు.

క్రీడాకారులతో కోచ్‌ లక్ష్మణరావు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, డిసెంబరు 5: జాతీయస్థాయి రగ్బీ పోటీలకు పిఠాపురం పట్టణం, తాళ్లరేవు మండలం గాడిమొగకు చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు. ఒడిసాలోని భువనేశ్వర్‌లో ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనున్న జాతీయస్థాయి రగ్బీ పోటీలకు పురుషుల విభాగంలో షేక్‌ బషీర్‌, పీతా సురేంద్ర, మహిళల విభాగంలో ఏ.శివగంగ, ఎం.ధరణి మహాలక్ష్మి, సీనియర్‌ విభాగం నుంచి బళ్ల వంశీ ఎంపికయ్యారని జిల్లా రగ్బీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి నాగేంద్రకుమార్‌, కోచ్‌ లక్ష్మణరావు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు గండేపల్లి బాబి, కొత్తపల్లి బుజ్జి తదితరులు అభినందించారు.

Updated Date - 2021-12-06T04:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising