ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రగ్బీ పోటీల్లో ద్వితీయ స్థానం

ABN, First Publish Date - 2021-03-01T05:53:13+05:30

పిఠాపురం, ఫిబ్రవరి 28: రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా బాలికల జట్టు ద్వితీయస్థానం సాధించింది. కర్నూలులో గతనెల 27,28న బాలుర,

ద్వితీయ స్థానం సాధించిన బాలికల జట్టును అభినందిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, ఫిబ్రవరి 28: రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా బాలికల జట్టు ద్వితీయస్థానం సాధించింది. కర్నూలులో గతనెల 27,28న బాలుర, బాలికల రగ్బీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న జిల్లా బాలికల జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జట్టు, కోచ్‌ లక్ష్మణరావును జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి నాగేంద్రకుమార్‌, సోము గోవిందరాజు, బి.సింహాచలం, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పద్మనాభం తదితరులు అభినందించారు.

Updated Date - 2021-03-01T05:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising