ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ABN, First Publish Date - 2021-12-07T05:15:38+05:30

పిఠాపురం మండలం పి.తిమ్మాపురం-వెల్దుర్తి మధ్య సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇద్దరికి తీవ్ర గాయాలు
పిఠాపురం రూరల్‌, డిసెంబరు 6: పిఠాపురం మండలం పి.తిమ్మాపురం-వెల్దుర్తి మధ్య సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెల్దుర్తి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై పి.తిమ్మాపురంలో కూలీ పనికి వెళ్లి తిరిగివస్తున్నారు. మార్గమధ్యంలో మోటార్‌సైకిల్‌ అదుపు తప్పడంతో దువ్వాల సింహాచలం అక్కడికక్కడే మరణించగా, మణికుమార్‌, దేవారపు సూరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిఠాపురం రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2021-12-07T05:15:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising