ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ABN, First Publish Date - 2021-01-21T06:13:46+05:30

పిఠాపురం మండలం చిత్రాడ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

పిఠాపురం మండలం చిత్రాడలో జరిగిన రోడ్డు ప్రమాదం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మరో ఇద్దరికి గాయాలు

పిఠాపురం రూరల్‌, జనవరి 20: పిఠాపురం మండలం చిత్రాడ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పిఠాపురంలో మెడికల్‌ షాపు నిర్వహిస్తున్న మలిరెడ్డి వెంకట్రాజు మోటార్‌సైకిల్‌పై కాకినాడ నుంచి పిఠాపురం వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా తూరల లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. మరో మోటార్‌సైకిల్‌ను కూడా ట్రాక్టర్‌ ఢీకొనడంతో చొల్లంగికి చెందిన వెంకటరమణ, అతని భార్యకు గాయాలయ్యాయి.  చికిత్స నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-21T06:13:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising