ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-04-14T06:09:41+05:30

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలమూరు, ఏప్రిల్‌ 13: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. విజయనగరం జిల్లాకు చెందిన ముంజేటి రామారావు(45), లక్ష్మణరావులు నర్సరీ పనుల కోసం వచ్చి కడియం మండలం వెంకయమ్మపేట గ్రామంలో నివాసం ఉంటున్నారు. చింతలూరు నూకాంబికా అమ్మవారి దర్శనానికి వచ్చి తిరిగి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా  జొన్నాడ సెంటర్‌ వద్ద రోడ్డు క్రాస్‌ చేస్తుండగా రావులపాలెం వైపు వెళ్తుతున్న ట్రాలీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ లక్ష్మణరావును రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ శివప్రసాద్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-04-14T06:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising