ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-03-06T06:06:18+05:30

జెడ్‌.మేడపాడు వంతెన వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండపేట, మార్చి 5: జెడ్‌.మేడపాడు వంతెన వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మండపేట రూరల్‌ ఎస్‌ఐ పి.దొరైరాజు తెలిపిన వివరాల ప్రకారం ద్వారపూడికి చెందిన ముదునూరి చినమార్రాజు శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్‌ కోసం వచ్చి జెడ్‌.మేడపాడు కెనాల్‌ రోడ్డులో నిలుచుని ఉండగా వేములపల్లి వెళ్తున్న క్వారీలారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలైన ఆయన అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-03-06T06:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising