ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajahmundryలో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్

ABN, First Publish Date - 2021-12-16T17:03:17+05:30

తూర్పుగోదావరి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. రాజానగరం మండలం తోకాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అపహరణకు గురైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. రాజానగరం మండలం తోకాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అపహరణకు గురైంది. ఐదు లక్షలు ఇస్తే వదిలేస్తానని.. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ యువతి తండ్రికి కిడ్నాపర్ ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగాడు. దీంతో ఆందోళన చెందిన యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-16T17:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising