ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

ABN, First Publish Date - 2021-09-30T14:14:04+05:30

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం  8.60 అడుగులకు చేరడంతో అధికారులు 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. 5.91 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేశారు. ఈరోజు సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు మూడు వేల క్యూసెక్కుల సాగునీరు విడుదల చేశారు. 

Updated Date - 2021-09-30T14:14:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising