ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ రైల్వే కోర్టుకు కాపు నేతలు

ABN, First Publish Date - 2021-03-03T06:14:09+05:30

తుని రైలు దహనం కేసులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు, మరికొందరు కాపు నాయకులు మంగళవారం విజయవాడలో రైల్వే కోర్టుకు హాజరయ్యారు.

హాజరై.న కాపు నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిర్లంపూడి, మార్చి 2: తుని రైలు దహనం కేసులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు, మరికొందరు కాపు నాయకులు మంగళవారం విజయవాడలో రైల్వే కోర్టుకు హాజరయ్యారు. 2016 జనవరి 31న తునిలో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలువురు కాపు నాయకులకు విజయవాడ రైల్వే కోర్టు సమన్లు జారీ చేసి నేరుగా హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ముద్రగడతో పాటు పలువురు కాపు నాయకులు 38 మంది కోర్టుకు హాజరయ్యారు. రైల్వే కోర్టు న్యాయమూర్తి కేసును ఈ నెల 16కు వాయిదా వేశారు.  

Updated Date - 2021-03-03T06:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising