ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పునరావాసం పూర్తయ్యేవరకూ పోలవరం పనులు ఆపాలి’

ABN, First Publish Date - 2021-07-08T07:03:24+05:30

లవరం కాపర్‌ డ్యాం పూర్తిగా మూసివేయడం వల్ల సాధారణ వరదలకే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, పునరావాసం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భానుగుడి (కాకినాడ), జూలై 7: పోలవరం కాపర్‌ డ్యాం పూర్తిగా మూసివేయడం వల్ల  సాధారణ వరదలకే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని,  పునరావాసం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. కాకినాడ కలెక్టరేట్‌ వద్ద అఖిపక్షం నేతలు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యూ డెమోక్రసీ నాయకుడు జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు నష్టపరిహారం ఇవ్వకుండా గ్రామాలను ఖాళీ చేయించడం దుర్మార్గమని చెప్పారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహారావు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు పోలవరం గ్రామాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను  వెళ్లగొట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కెఎస్‌ శ్రీనివాస్‌, డి శేషుబాబ్జి, జి.బేబిరాణి పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-08T07:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising