ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుదుచ్చేరి గవర్నర్‌తో మల్లాడి భేటీ

ABN, First Publish Date - 2021-10-21T05:37:50+05:30

పుదుచ్చేరి గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతి నిధి మల్లాడి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానాం, అక్టోబరు 20: పుదుచ్చేరి గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతి నిధి మల్లాడి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం రాజ్‌నివాస్‌లో తొలిసారి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ముందుగా గవర్నర్‌ మర్యాదపూర్వకంగా సత్కరించారు. అనంతరం యానాంకు సంబంధించి 15 పెండింగ్‌ అంశాలపై మరోమారు వినతిపత్రం అందిచారు. అనంతరం  సుమారు 30 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించారు.  ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళసైకు మల్లాడి కృతజ్ఞతలు తెలిపారు.



Updated Date - 2021-10-21T05:37:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising